Back to feed
అక్రమ రిజిస్ట్రేషన్ల దందా: ముడుపులు ఇస్తేనే అనుమతులు!
Riya Jun 11, 2026 10:15 AM మెదక్ 5 views4 days ago

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగు భూముల్లో వెంచర్లు వేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నేతలు ఎకరాకు భారీగా ముడుపులు డిమాండ్ చేయడంతో వ్యాపారులు వాటిని సమర్పించుకుంటున్నారు.
ఒకే ప్లాట్ను పదిమందికి అమ్మడం, ప్రభుత్వ భూములను పట్టాగా చూపడం వంటి మోసాలు జరుగుతున్నాయి. అనుమతి కోసం అధికారులకు, నేతలకు భారీగా డబ్బులు ముట్టజెబుతుండటంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి.
Comments
Loading comments...



