Back to feed
కల్తీ కల్లు దందా: ప్రాణాలతో చెలగాటం!
Harika Jun 15, 2026 5:40 AM నిజామాబాద్ 7 viewsabout 4 hours ago

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు దందా అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. కల్లులో అల్ప్రాజోలం, డైజోఫాం వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. గతేడాది దుర్కిలో వంద మంది అస్వస్థతకు గురికావడం, ఇటీవల మత్తులో హత్యలు జరగడం కలకలం రేపింది.
సుమారు 900 బట్టీలు ఉన్నా ఎక్సైజ్ శాఖ తనిఖీలు నామమాత్రమే. నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...



