వార్తలకు తిరిగి వెళ్లండి
ఇండియా ఓడితే అగ్రస్థానం గల్లంతే

ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమ్ ఇండియాకు నేటి మ్యాచ్ కీలకంగా మారింది. ఇవాళ (జులై 11, 2026) సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఐదో టీ20 మ్యాచ్లో కనుక భారత్ ఓడిపోతే, ఐసీసీ నంబర్ వన్ టీ20 ర్యాంకును కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం రేటింగ్ పాయింట్లలో అగ్రస్థానంలో ఉన్న భారత్ను కిందికి నెట్టి, నంబర్ వన్ పొజిషన్కు చేరుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుంది.
Comments
Loading comments...