వార్తలకు తిరిగి వెళ్లండి
తొలిరోజు ముగిసిన ఆట: భారత్ 285 ఆలౌట్

లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (83), హర్మన్ (58), దీప్తి (57) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లిస్టోన్ 3 వికెట్లు పడగొట్టింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలిరోజు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 264 పరుగుల వెనుకంజలో ఉంది.
Comments
Loading comments...