Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

3 గంటల్లో హైదరాబాద్‌-ముంబయి: బుల్లెట్ రైలు డీపీఆర్ సిద్ధం!

Rohit Verma May 18, 2026 4:44 AM హైదరాబాద్ 1 views10 days ago
3 గంటల్లో హైదరాబాద్‌-ముంబయి: బుల్లెట్ రైలు డీపీఆర్ సిద్ధం! - Udayam Digital
హైదరాబాద్‌-ముంబయి మధ్య కేవలం 3 గంటల్లో ప్రయాణించేలా హైస్పీడ్‌ రైలు కారిడార్‌ డీపీఆర్‌ సిద్ధమైంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. 671 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో తెలంగాణలో కోకాపేట, వికారాబాద్‌లలో స్టేషన్లు నిర్మించనున్నారు. మహారాష్ట్ర పరిధిలో కొండలను తొలిచి 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...