వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. డీపీఆర్ అందిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడతాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
అలాగే, మూసీ ప్రక్షాళనలో భాగంగా రూ.3,975 కోట్లతో 39 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. నగర మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

