Back to feed
అక్రమ వలసలపై హైలెవల్ కమిటీ
Neha Dixit May 26, 2026 12:05 PM అల్ ఇండియా 23 views1 day ago

దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రత, శాంతిభద్రతలకు ముప్పుగా మారిన జనాభా సమతుల్యత లోపాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
మతపరమైన, సామాజిక వర్గాల వారీగా జనాభా పెరుగుదలను అంచనా వేసి, ఈ కమిటీ తగిన పరిష్కారాలను సూచించనుంది.
Comments
Loading comments...


