Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ వలసలపై హైలెవల్ కమిటీ

Follow Udayam on Google
Neha Dixit May 26, 2026 5:35 PM జాతీయంGeneral
 అక్రమ వలసలపై హైలెవల్ కమిటీ - Udayam
దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రత, శాంతిభద్రతలకు ముప్పుగా మారిన జనాభా సమతుల్యత లోపాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మతపరమైన, సామాజిక వర్గాల వారీగా జనాభా పెరుగుదలను అంచనా వేసి, ఈ కమిటీ తగిన పరిష్కారాలను సూచించనుంది.

Comments

G
Loading comments...