Back to feed
ధురంధర్ 2’పై హైకోర్టు కీలక ఆదేశం
Rajdeep Sardesai May 20, 2026 11:12 AM అల్ ఇండియా 8 views7 days ago

దేశ భద్రతకు ముప్పు ఉందనే ఆరోపణలతో ‘ధురంధర్ 2’ సినిమాపై దాఖలైన పిల్ను దిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సినిమా కల్పితమైనప్పటికీ, భద్రతా సిబ్బంది లేవనెత్తిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెన్సార్ బోర్డును ఆదేశించింది.
భారీ వసూళ్లు సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జూన్ 5న భారత్లో ఓటీటీ వేదికగా విడుదల కావాల్సి ఉంది. ఈ కీలక పరిణామం నేపథ్యంలో సినిమా స్ట్రీమింగ్పై అనిశ్చితి నెలకొంది.
Comments
Loading comments...



