Back to feed
ఎల్లమ్మగుట్టలో గుప్తనిధుల కలకలం
Neha Singh May 30, 2026 7:37 AM నిజామాబాద్ 12 viewsabout 11 hours ago

నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో ఒక మహిళ తన స్థలంలో గుప్తనిధుల కోసం రాత్రిపూట తవ్వకాలు జరుపుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా షెడ్లు వేసి మరీ గుంతలు తవ్వుతున్నారని వారు తెలిపారు.
శనివారం స్థానికులు నిలదీయడంతో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అక్రమ తవ్వకాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...


