Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎండల పట్ల అప్రమత్తత తప్పనిసరి: ప్రధాని మోదీ

Priya Gupta May 28, 2026 4:43 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
ఎండల పట్ల అప్రమత్తత తప్పనిసరి: ప్రధాని మోదీ - Udayam Digital
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. అందరూ తగినంత నీరు తాగుతూ, తోటివారికి సహాయం చేయాలని కోరారు. ఎండ తీవ్రత వల్ల కలిగే వడదెబ్బ లక్షణాలను గమనిస్తూ, వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లనివ్వకండి. వారికి విశ్రాంతినిస్తూ, తరచూ నీరు, ఓఆర్‌ఎస్‌ అందించాలని ప్రధాని తెలిపారు.

Comments

G
Loading comments...