Back to feed
బ్రిటన్లో మేయర్లుగా హరియాణా తల్లీతనయులు
Ritika Sharma May 25, 2026 6:17 AM అల్ ఇండియా 19 views3 days ago

హరియాణాకు చెందిన పర్వీన్ రాణి, ఆమె కుమారుడు తుషార్ కుమార్ బ్రిటన్లో వేర్వేరు కౌన్సిళ్లకు మేయర్లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 23 ఏళ్ల తుషార్ అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ మేయర్గా నిలవగా, ఒకేసారి తల్లీకొడుకులు ఈ పదవులు దక్కించుకోవడంపై భారతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.
Comments
Loading comments...

