Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బ్రిటన్‌లో మేయర్లుగా హరియాణా తల్లీతనయులు

Ritika Sharma May 25, 2026 6:17 AM అల్ ఇండియా 19 views3 days ago
బ్రిటన్‌లో మేయర్లుగా హరియాణా తల్లీతనయులు - Udayam Digital
హరియాణాకు చెందిన పర్వీన్‌ రాణి, ఆమె కుమారుడు తుషార్‌ కుమార్‌ బ్రిటన్‌లో వేర్వేరు కౌన్సిళ్లకు మేయర్లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 23 ఏళ్ల తుషార్‌ అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ మేయర్‌గా నిలవగా, ఒకేసారి తల్లీకొడుకులు ఈ పదవులు దక్కించుకోవడంపై భారతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.

Comments

G
Loading comments...