Back to feed




నందిగామలో వైభవంగా ఆలయ వార్షికోత్సవాలు
Kumar Jun 19, 2026 10:28 AM ఎన్టీఆర్ జిల్లా 7 viewsabout 3 hours ago

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం సాయిబాబా, అయ్యప్ప మరియు వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయినాథుడు, అయ్యప్పకు 21 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
వరసిద్ధి వినాయకుడికి పంచామృత అభిషేకం చేసి, సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల సమక్షంలో ఘనంగా జరిపించారు. ఈ వేడుకలతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్