Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నందిగామలో వైభవంగా ఆలయ వార్షికోత్సవాలు

Kumar Jun 19, 2026 10:28 AM ఎన్టీఆర్ జిల్లా 7 viewsabout 3 hours ago
నందిగామలో వైభవంగా ఆలయ వార్షికోత్సవాలు - Udayam Digital
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం సాయిబాబా, అయ్యప్ప మరియు వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయినాథుడు, అయ్యప్పకు 21 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వరసిద్ధి వినాయకుడికి పంచామృత అభిషేకం చేసి, సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల సమక్షంలో ఘనంగా జరిపించారు. ఈ వేడుకలతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Comments

G
Loading comments...