Back to feed
ప్రభుత్వ విద్యార్థులకు అల్పాహారం పథకం!
Harika Jun 15, 2026 7:28 AM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago

తెలంగాణ ప్రభుత్వం 29 లక్షల మంది విద్యార్థుల కోసం అల్పాహారం, పాల పథకాన్ని సోమవారం ప్రారంభించింది. విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతాన్ని పెంచడం దీని లక్ష్యం.
మన్న ట్రస్ట్ సహకారంతో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా పాలు, రాగి మాల్ట్తో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తారు. ఇది పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు తోడ్పడుతుంది.
Comments
Loading comments...



