Back to feed
ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు కృషి
Sonia Jun 15, 2026 5:06 AM హైదరాబాద్ 2 viewsabout 5 hours ago

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన అల్పాహారం, విద్యా ప్రమాణాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. బడిబాట ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షిస్తున్నామని, రూ.800 కోట్లతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్న చిన్నచూపును తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలతో పాటు ఆసుపత్రులు, పాఠశాలల వినియోగం పెంచేలా కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Loading comments...



