Back to feed
జర్నలిస్టులకు గుడ్ న్యూస్: కొత్త బస్ పాసుల జారీకి లైన్ క్లియర్
Sonal Jun 11, 2026 10:14 AM హైదరాబాద్ 6 views4 days ago

తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టులకు 2026-2028 కాలానికి రాయితీ బస్ పాసులను జారీ చేయాలని ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఆర్టీసీని కోరారు. ప్రస్తుతం ఉన్న పాసుల గడువు జూన్ 16తో ముగియనుండటంతో, జూన్ 17 నుండి కొత్త పాసుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
Comments
Loading comments...



