Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బందికి 16 వేల ఈ-సైకిళ్లు!

Vikram Chandra May 19, 2026 5:58 AM అమరావతి 4 views9 days ago
స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బందికి 16 వేల ఈ-సైకిళ్లు! - Udayam Digital
ఏపీలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది ఈవీలను సులభంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఎస్పీవీ (SPV) ద్వారా ఈఎంఐ సదుపాయం కల్పించాలని సూచించారు. ఇది క్షేత్రస్థాయి సిబ్బంది ప్రయాణాలను సులభతరం చేస్తూనే పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Comments

G
Loading comments...