Back to feed
స్వర్ణ ప్రభుత్వ భూములు కబ్జా
Riya Gupta May 25, 2026 6:28 AM నిర్మల్ 19 views3 days ago

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు పరిసరాల్లోని వందలాది ఎకరాలను అక్రమార్కులు ఆక్రమించి ఇళ్లు నిర్మించడంతో పాటు అక్రమంగా వ్యవసాయం చేస్తున్నారు.
అధికారుల అలసత్వం వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ప్రాజెక్టు భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...



