వార్తలకు తిరిగి వెళ్లండి
బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం

అంటార్కిటికాలోని ఎరెబస్ అగ్నిపర్వతం ప్రతిరోజూ బంగారు ధూళిని గాల్లోకి విరజిమ్ముతోంది. దీని విలువ ఏడాదికి రూ.18.9 కోట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది వాతావరణంలోకి వెళ్లిన తర్వాత మంచుపై స్థిరపడుతుంది.
లావా వాయువులతో కలిసిన ఈ బంగారు కణాలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఇవి ఇతర అగ్నిపర్వతాల వద్ద కూడా కనిపిస్తుంటాయని, అయితే ఎరెబస్ నుండి వెలువడే పరిమాణం ప్రత్యేకమైనదని పరిశోధకులు వెల్లడించారు.
Comments
Loading comments...