వార్తలకు తిరిగి వెళ్లండి
చైనా బిలియనీర్కు అమెరికా కోర్టు జైలుశిక్ష

ఆన్లైన్ ద్వారా బిలియన్ డాలర్ల మోసాలకు పాల్పడిన చైనా వ్యాపారవేత్త గువో వెంగుయికి అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తన ఫాలోవర్లను నమ్మించి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు న్యాయమూర్తి నిర్ధారించారు.
సేకరించిన నిధులతో గువో విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా, పలు క్రిప్టో స్కీమ్ల పేరుతో పెట్టుబడిదారులను మోసం చేశాడు. ఇతనిపై వచ్చిన 12 కేసుల్లో నేరం రుజువు కావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...