Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బాలిక వేధింపుల కేసు: టీచర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష

kumar Jun 19, 2026 8:45 AM కడప 3 viewsabout 3 hours ago
బాలిక వేధింపుల కేసు: టీచర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష - Udayam Digital
మైనర్ బాలికను వేధింపులకు గురిచేసి, బ్లాక్‌మెయిల్ చేసిన కడప టీచర్ వెంకటేశ్వర్లుకు పోక్సో కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించింది. 2023లో జరిగిన ఈ ఘటనలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సోమశేఖర్ ఈ తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో మూడు నెలల శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ కేసును పకడ్బందీగా విచారించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...