Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2.1 కోట్లకు చేరనున్న గిగ్ వర్కర్లు

అమరేష్ గౌడ్ Jul 18, 2026 7:02 AM అల్ ఇండియా about 1 hour ago
2.1 కోట్లకు చేరనున్న గిగ్ వర్కర్లు - Udayam Digital
దేశంలో యాప్ ఆధారిత సేవలు అందించే గిగ్ వర్కర్ల సంఖ్య 2030 నాటికి 1.7 కోట్ల నుంచి 2.1 కోట్లకు చేరనుందని రెడ్‌సీర్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 60 లక్షలుగా ఉన్న ఈ డిజిటల్ శ్రామిక శక్తి రాబోయే రోజుల్లో దాదాపు మూడు రెట్లు పెరగనుంది. డెలివరీ, రైడ్ షేరింగ్ రంగాల విస్తరణతో ఈ భారీ వృద్ధి నమోదు కానుందని, భవిష్యత్తులో గిగ్ ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుందని నివేదిక స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...