Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస శతకాలు.. ఈస్ట్‌ జోన్‌ 355/6

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:22 AM జాతీయంక్రీడలు
వరుస శతకాలు.. ఈస్ట్‌ జోన్‌ 355/6 - Udayam
దులీప్‌ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌ తొలి రోజు 6 వికెట్లకు 355 పరుగులు చేసింది. సుదీప్‌ కుమార్‌ ఘరామీ 146 పరుగులు చేయగా, షాబాజ్‌ అహ్మద్‌ 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కుమార్‌ కుశాగ్ర 55 పరుగులతో రాణించాడు. వైభవ్‌ సూర్యవంశీ 8, కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ 4 పరుగులకే ఔటయ్యారు. ఘరామీ-షాబాజ్‌ జోడీ ఆరో వికెట్‌కు 150 పరుగులు జోడించింది.

Comments

G
Loading comments...