Back to feed
నిధుల మళ్లింపు: కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య
Harika Jun 12, 2026 7:13 AM రంగారెడ్డి 10 views3 days ago

ట్రైబల్ శాఖకు చెందిన రూ. 33 లక్షలను ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా మళ్లించిన రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి శ్రీధర్ బాబు ఆత్మహత్య చేసుకున్నారు. పదేళ్లుగా మూతపడిన ఖాతాలను రీ-ఓపెన్ చేసి ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు బ్యాంకు మేనేజర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...



