వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్కు చేరువలో నాలుగు ఎరువుల నౌకలు
స్వాతి రెడ్డి Jun 23, 2026 1:18 AM అల్ ఇండియా 10 viewsabout 2 hours ago

ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసినప్పటికీ, యూరియా, డీఏపీ, సల్ఫర్తో కూడిన నాలుగు భారతీయ నౌకలు సురక్షితంగా ఆ ప్రాంతాన్ని దాటాయి. ఈ విషయాన్ని కేంద్ర ఫెర్టిలైజర్స్ శాఖ అధికారికంగా ధృవీకరించింది.
ఈ నౌకల రాకతో దేశంలో ఎరువుల కొరత తీరే అవకాశం ఉంది. కేంద్రం ఈ సరఫరాను నిశితంగా పర్యవేక్షిస్తోంది. వ్యవసాయ రంగానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...