వార్తలకు తిరిగి వెళ్లండి
సముద్ర గర్భంలో సరికొత్త సంచలనం
Koushik Jun 22, 2026 1:12 PM అల్ ఇండియా 9 viewsabout 1 hour ago

భారత నావికాదళం జూలైలో రెండు స్వదేశీ యుద్ధనౌకలను చేర్చుకోవడానికి సిద్ధమైంది. సముద్ర రక్షణ రంగాన్ని ఇవి మరింత బలోపేతం చేయనున్నాయి.
ఈ అత్యాధునిక నౌకలు నావికాదళ అమ్ములపొది లో చేరడం వల్ల దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రక్షణ వర్గాలు వెల్లడించారు.
Comments
Loading comments...