Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

Follow Udayam on Google
Sonia Jun 11, 2026 11:47 AM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం - Udayam
కామారెడ్డి పట్టణంలో తల్లి లయ (31) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒకేసారి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వారిలో 16 ఏళ్ల బిందు, 13 ఏళ్ల శివ, 8 ఏళ్ల దివిజ ఉన్నారు. బాధితులు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల వల్లే వారు ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...