Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

Nidhi Razdan May 14, 2026 1:27 PM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago
మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు - Udayam Digital
ఫార్ములా ఈ-రేసు నిధుల మళ్లింపు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు మళ్లించినట్లు ఏసీబీ అభియోగపత్రంలో పేర్కొంది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ మల్లేశ్వర్‌రావులకు కూడా సమన్లు అందాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏసీబీ పలువురిని విచారించింది.

Comments

G
Loading comments...