Back to feed
లులు మాల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు!
Sonia Verma May 19, 2026 11:22 AM హైదరాబాద్ 2 views8 days ago

మిక్చర్లో బల్లి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేపీహెచ్బీలోని లులు మాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో పలు ఆహార పదార్థాలలో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఫ్రిడ్జ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన సుమారు 150 కిలోల కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...



