వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్ రాష్ట్రం సుపాల్ జిల్లాలో ఒక సామూహిక విందులో విషాదం చోటుచేసుకుంది. అక్కడ వడ్డించిన భోజనంలో చనిపోయిన బల్లులు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది.
కలుషిత ఆహారం తిన్న 150 మందికి పైగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులలో సుమారు 70 మంది చిన్న పిల్లలు ఉండగా, అందరినీ చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

