వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం
దేశాన్ని నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం రూపొందించిన హైడ్రోజన్ రైలు తుది దశకు చేరింది. హర్యానాలోని జీంద్ స్టేషన్ నుండి ప్రధాని మోదీ జూలై 17న దీనిని ప్రారంభించే అవకాశముంది.
పర్యావరణ హితమైన ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తూ కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇందులో ఏకకాలంలో 2,600 మంది ప్రయాణించవచ్చు.
Comments
Loading comments...