వార్తలకు తిరిగి వెళ్లండి
దేశాన్ని నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం రూపొందించిన హైడ్రోజన్ రైలు తుది దశకు చేరింది. హర్యానాలోని జీంద్ స్టేషన్ నుండి ప్రధాని మోదీ జూలై 17న దీనిని ప్రారంభించే అవకాశముంది.
పర్యావరణ హితమైన ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తూ కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇందులో ఏకకాలంలో 2,600 మంది ప్రయాణించవచ్చు.
Comments
Loading comments...

