Back to feed




శ్రీకాకుళంలో భారీ అగ్ని ప్రమాదం: రూ. 1.50 కోట్ల నష్టం
Kumar Jun 19, 2026 10:34 AM శ్రీకాకుళం 7 viewsabout 3 hours ago

శ్రీకాకుళం జిల్లా కవిటి తీరంలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 8 మత్స్యకార కుటుంబాల బోట్లు, వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 1.50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. జీవనాధారాన్ని కోల్పోయిన మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆర్థిక సాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని వారు ఆవేదన చెందారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్