Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ధాన్యం కొనుగోళ్లపై రైతుల నిరసన

Rohit Singh May 22, 2026 11:16 AM మెదక్ 12 views5 days ago
ధాన్యం కొనుగోళ్లపై రైతుల నిరసన - Udayam Digital
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మెదక్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కొత్తపల్లి రైతులు ధర్నాకు దిగారు. దీంతో మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఇంకా 60 లారీల ధాన్యం కొనాల్సి ఉందని రైతులు వాపోయారు. అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.

Comments

G
Loading comments...