Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లపై రైతుల నిరసన

Follow Udayam on Google
Rohit Singh May 22, 2026 4:46 PM మెదక్General
ధాన్యం కొనుగోళ్లపై రైతుల నిరసన - Udayam
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మెదక్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కొత్తపల్లి రైతులు ధర్నాకు దిగారు. దీంతో మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఇంకా 60 లారీల ధాన్యం కొనాల్సి ఉందని రైతులు వాపోయారు. అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.

Comments

G
Loading comments...