Back to feed
ఆలూరులో రైతుల నిరసన
Sonia Singh May 30, 2026 7:36 AM నిర్మల్ 14 viewsabout 11 hours ago

సారంగాపూర్ మండలం ఆలూరు రైతులు శనివారం చించోలి (బి) వద్ద రాస్తారోకో చేపట్టారు. వరి కొనుగోలు కేంద్రంలో లారీల కొరతతో ధాన్యం నిలిచిపోవడం, అదనపు వసూళ్లపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్ష సూచన ఉన్నందున, అధికారులు తక్షణమే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...


