Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మెట్రో విస్తరణపై విఫలమైన రేవంత్ ప్రభుత్వం: కేటీఆర్

Ritu Jun 16, 2026 7:08 AM హైదరాబాద్ 7 viewsabout 3 hours ago
మెట్రో విస్తరణపై విఫలమైన రేవంత్ ప్రభుత్వం: కేటీఆర్ - Udayam Digital
మెట్రో రెండో దశ విస్తరణను కేంద్రం నుండి సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం భారాసపై నిందలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మెట్రోను తీసుకురావడంలో సీఎం విఫలమయ్యారని, కేసీఆర్ హయాంలోనే మెట్రో పరుగులు పెట్టిందని పేర్కొన్నారు. ప్రాజెక్టును ఆగం చేసినందుకు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...