Back to feed
గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
Harika Jun 13, 2026 5:27 AM ఖమ్మం 11 views2 days ago

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మీదుగా సాగుతున్న గంజాయి రవాణాను అడ్డుకోవడంలో ఆబ్కారీ శాఖ కీలకంగా వ్యవహరిస్తోంది. 2025లో సుమారు 17 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, 14,744 కిలోలను దహనం చేశారు.
గోపాలరావుపేట కేంద్రంతో వినాశన ప్రక్రియ వేగవంతమైంది. భద్రాచలం ప్రాంతంలో కార్యాలయం ఉంటే పనితీరు మరింత మెరుగుపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...



