Back to feed
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్
Priya Singh Jun 05, 2026 10:13 AM అమరావతి 6 viewsabout 4 hours ago

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన తల్లి పేరున మొక్క నాటారు. ధరిత్రిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టారు. వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని చల్లేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...


