Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్

Priya Singh Jun 05, 2026 10:13 AM అమరావతి 6 viewsabout 4 hours ago
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్ - Udayam Digital
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన తల్లి పేరున మొక్క నాటారు. ధరిత్రిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టారు. వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని చల్లేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...