Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చట్టం ముందు అందరూ సమానమే: బండి సంజయ్

Suman Kumar May 20, 2026 10:15 AM హైదరాబాద్ 6 views7 days ago
చట్టం ముందు అందరూ సమానమే: బండి సంజయ్ - Udayam Digital
తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై గౌరవంతో తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించానని ఆయన పేర్కొన్నారు. చట్టం ముందు తన కుమారుడైనా, సామాన్యుడైనా సమానమేనని, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన కుమారుడు నిర్దోషని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...