వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితగాథ వెండితెరకు ఎక్కనుంది. ఈ సినిమాలో సుబ్బులక్ష్మి పాత్రలో ప్రముఖ నటి రష్మిక నటిస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
మొదటి సంగీత విద్వాంసురాలిగా భారతరత్న అందుకున్న ఎంఎస్ సుబ్బులక్ష్మి అరుదైన జీవిత ప్రయాణం, ఆమె కళాత్మక ప్రయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సంగీత ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

