Back to feed
ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి: బండి సంజయ్
Rohit Jun 11, 2026 8:44 AM హైదరాబాద్ 7 views4 days ago

ప్రస్తుతం రసాయనాలతో కూడిన ఆహారం వల్ల మామిడి పండ్లు తినాలన్నా భయం వేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్లో జరిగిన రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, భూమిని విషతుల్యం చేస్తున్న రసాయనాలకు స్వస్తి పలికి, ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...



