Back to feed




సూరంపేటలో ఏనుగుల సంచారం: ప్రజలు అప్రమత్తం
kumar Jun 19, 2026 10:45 AM మన్యం జిల్లా 10 viewsabout 2 hours ago

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం సూరంపేట జీడి తోటలోకి ఎనిమిది అటవీ ఏనుగుల గుంపు ప్రవేశించినట్లు అధికారి మణికంటేష్ తెలిపారు. వారం క్రితం ఒడిశా వెళ్లిన ఈ గుంపు తిరిగి సాలూరు, మక్కువ మండలాల మీదుగా ఇక్కడికి చేరుకుంది.
ఏనుగులు జమదాల మీదుగా సూరంపేటకు రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సిబ్బంది సూచించారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్