వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్గఢ్లో పింఛను అందకపోవడంతో, సుఖ్మానియా అనే మహిళ తన 90 ఏళ్ల అత్తను వీపున మోస్తూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వెళ్లింది. కేవైసీ వివరాలు సమర్పించకపోవడంతో నాలుగు నెలలుగా పింఛను నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు నమోదు చేసిన వెంటనే అధికారులు పింఛను బకాయిలను ఆ వృద్ధురాలికి అందజేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Comments
Loading comments...

