Back to feed
ఈఎఫ్టీఏ ఒప్పందం: $100 బిలియన్ల పెట్టుబడులే లక్ష్యం!
Rohit Singh May 19, 2026 5:27 AM అల్ ఇండియా 3 views9 days ago

నార్వే సదస్సులో పీఎం మోదీ ప్రసంగిస్తూ, భారత్-EFTA దేశాల 'టెపా' (TEPA) ఒప్పందం ద్వారా దేశంలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకురావాలని, 10 లక్షల ఉద్యోగాల సృష్టిే లక్ష్యంగా ఇరు దేశాలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారత్లో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని బ్లూ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్-టెక్ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని నార్వే కంపెనీలను కోరారు. ఈ సదస్సులో పలు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి.
Comments
Loading comments...


