Back to feed
ఎబోలా కలవరం: ఇండియా-ఆఫ్రికా సమిట్ వాయిదా
Sonia Singh May 21, 2026 12:41 PM అల్ ఇండియా 20 views6 days ago

ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో దిల్లీలో జరగాల్సిన ‘ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమిట్’ వాయిదా పడింది. పరస్పర సంప్రదింపుల ద్వారా త్వరలోనే కొత్త తేదీలను ఖరారు చేస్తామని విదేశాంగశాఖ వెల్లడించింది.
మరోవైపు ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు ఉంటే ఎయిర్పోర్టు సిబ్బందికి తెలపాలని దిల్లీ అధికారులు అడ్వైజరీ జారీ చేశారు.
Comments
Loading comments...


