Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

డచ్ ప్రధానికి మధుబని పెయింటింగ్ కానుక

Rohan Mehta May 21, 2026 6:37 AM అల్ ఇండియా 10 views7 days ago
డచ్ ప్రధానికి మధుబని పెయింటింగ్ కానుక - Udayam Digital
ఐదు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ వెళ్లిన మోదీ, ఆ దేశ ప్రధాని రాబ్ జెట్టెన్‌కు చేపల ఆకృతితో ఉన్న అరుదైన మధుబని పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. భౌగోళిక గుర్తింపు పొందిన ఈ మధుబని పెయింటింగ్ అత్యంత ప్రాచీనమైన భారతీయ కళాఖండం.

Comments

G
Loading comments...