వార్తలకు తిరిగి వెళ్లండి
దుర్గాపూజ పండల్లో ప్రధాని మోదీ కళాకృతులు

కోల్కతాకు చెందిన చోర్బగాన్ సార్వజనిన్ దుర్గాపూజ కమిటీ ప్రధాని నరేంద్ర మోదీకి వినూత్న రీతిలో కళాత్మక నివాళులు అర్పించింది. పూజా పండల్లో మోదీ జీవితం, ఆయన సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక శిల్పాలు, కళాకృతులను ప్రదర్శనకు ఉంచింది.
పశ్చిమ బెంగాల్ సంస్కృతిని ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఈ పండల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధాని దేశానికి చేసిన సేవలను గుర్తించేందుకే ఈ వినూత్న ప్రయత్నం చేశామని నిర్వాహకులు వెల్లడించారు.
Comments
Loading comments...