Back to feed
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: కడపలో బైక్ ర్యాలీ
kumar Jun 19, 2026 8:39 AM కడప 3 viewsabout 3 hours ago

నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో భాగంగా కడపలో శుక్రవారం డ్రగ్స్కు వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహావీర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో పలువురు సీఐలు, అధికారులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు మద్దతుగా యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మూలన పత్రంపై సంతకాలు చేశారు.
Comments
Loading comments...



