Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లారీలు ఢీకొని డ్రైవర్ సజీవదహనం

Vikram Chandra May 25, 2026 8:54 AM పెనుకొండ 22 views2 days ago
లారీలు ఢీకొని డ్రైవర్ సజీవదహనం - Udayam Digital
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శివారులో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కిరణ్ సజీవదహనమయ్యాడు. బంగాళాదుంపల లోడు లారీని వెనుక నుంచి గోధుమల లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో క్లీనర్ జనార్ధన్‌కు తీవ్ర గాయాలవగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...