వార్తలకు తిరిగి వెళ్లండి
అసెంబ్లీలో ప్రతిపక్షాల వాకౌట్ డీఎంకే
Pranitha Jun 22, 2026 6:02 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
మేకదాటు తీర్మానంపై డీఎంకే ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రి ఆమోదించిన రోజే ఈ అంశాలను సభలో లేవనెత్తి ఉండాల్సిందని, దాన్ని వదిలేసి ఏఐఏడీఎంకే (#AIADMK) సభ్యులు అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడం సరికాదని డీఎంకే నేత ఈవీ వేలు విమర్శించారు.
దీనితో పాటు, ఇటీవల జరిగిన తిరువళ్లూరు అమ్మోనియా గ్యాస్ లీకేజీ (#TiruvallurAmmoniaLeak) బాధితులకు ప్రభుత్వం తక్షణమే రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...