Back to feed
చేయూత పింఛన్ల పంపిణీ
Harika Jun 16, 2026 5:29 AM నిజామాబాద్ 6 viewsabout 3 hours ago

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరతతో అత్యవసర చికిత్సలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడంతో రోగులు అంబులెన్స్లు, వీల్ఛైర్లలోనే గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రైవేటు ఆసుపత్రుల రిఫరల్ కేసుల ఒత్తిడితో, అత్యవసర విభాగాల్లో వెంటిలేటర్లు దొరకక ప్రాణాపాయం పొంచి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి పడకల లభ్యతపై పర్యవేక్షణ పెంచాలి.
Comments
Loading comments...



