వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని, దీనిపై గ్రామాల్లో చర్చలు జరపాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. రైతు భరోసా, బోనస్ నిలిపివేతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్రావు తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. హక్కుల రక్షణకు కార్యకర్తలు పోరాడాలని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

